Home » paperless
ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్
Book Train Tickets : ట్రైన్ జనరల్ టికెట్ల కోసం ఇకపై భారీ క్యూలైన్ అక్కర్లేదు.. సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా ట్రైన్లలోని జనరల్ బోగీలు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తుంటాయి. జనరల్ బోగీల్లో టికెట్ తెచ్చుకోవాలంటే కష్టమే..
పర్యావరణ హితం కోరే పనుల్లో ఒకటైన కాగితరహిత కార్యకలాపాల్లో దుబాయ్ నెం.1 స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ఇలాంటి ఘనత దక్కించుకున్న తొలి దేశం దుబాయ్ మాత్రమే. ఎమిరేట్స్ యువరాజు..