Home » papikondalu
గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు
విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆదివారం వస్తోందంటే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా టూర్ ప్లాన్ చేస్తారు. కానీ.. ఇప్పుడు అమ్మో ఆదివారం అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే… సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన ప్రమాదంతో �
తూర్పుగోదావరిలో తీవ్ర విషాదం నెలకొంది. విహారం విషాదాంతమైంది. కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు మునిగింది. ఈ బోటులో 61మంది ఉన్నారు. 50 మంది ప్రయాణికులు, 11మంది సిబ్బందితో కలిసి బోటు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన 18 మంది సేఫ్గా బయటపడ్డారు. చేపల వ�