papikondalu

    గోదావరి బోటు ప్రమాదం : 250 అడుగుల లోతులో.. పడవ ఆచూకీ

    September 16, 2019 / 02:15 AM IST

    గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు

    గోదావరి బోటు ప్రమాదం : 11కి చేరిన మృతుల సంఖ్య

    September 16, 2019 / 01:46 AM IST

    విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    వీకెండ్స్‌లో విహార యాత్రలు : టూరిస్టుల్లో సండే టెన్షన్

    September 16, 2019 / 01:02 AM IST

    ఆదివారం వస్తోందంటే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా టూర్ ప్లాన్ చేస్తారు. కానీ.. ఇప్పుడు అమ్మో ఆదివారం అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే… సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన ప్రమాదంతో �

    విహారం విషాదం : బోటు ఎక్కడ ? 

    September 15, 2019 / 12:22 PM IST

    తూర్పుగోదావరిలో తీవ్ర విషాదం నెలకొంది. విహారం విషాదాంతమైంది. కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మం

    పాపికొండల్లో ప్రమాదం: నీట మునిగిన 61మంది

    September 15, 2019 / 08:34 AM IST

    తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు మునిగింది. ఈ బోటులో 61మంది ఉన్నారు. 50 మంది ప్రయాణికులు, 11మంది సిబ్బందితో కలిసి బోటు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన 18 మంది సేఫ్‌గా బయటపడ్డారు. చేపల వ�

10TV Telugu News