Home » papikondalu
పాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలోనే పాపికొండలు టూర్ ప్రారంభం
బోటులో విహరిస్తూ పాపికొండల అందాలను తిలకించవచ్చు. నవంబర్ 7 వ తేదీ నుంచి పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఎంతో కాలంగా పాపికొండలు పర్యాటకాన్నే జీవనం సాగిస్తున్న వారికి తిరిగి ఉపాధి చూపేందుకు పర్యాటకులను తిరిగి అనుమతించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో
బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజు ముమ్మరంగా చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేస్తున్నారు. కచ్చులూరు
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత కుమార్తె నీటిలో గల్లంతు కావడంతో
తూర్పుగోదావరి జల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నారి కూడా ఉండడం అం�
గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుక
వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 14మంది కుటుంబ సభ్యుల బృందం ప్రమాదానికి గురైంది. పాపికొండల పర్యటనకు బయల్దేరిన వారు ఆదివారం ఉదయం 10:30 గంటలకు గండి పోచమ్మ దేవాలయం దాటి బోటు ముందుకు వెళ్లింది. దేవీపట్నం సమీపంలో కచులూరు వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వ