-
Home » papikondalu
papikondalu
పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
October 11, 2025 / 04:01 PM ISTపాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
AP : పాపికొండల బోటింగ్…ఏర్పాట్లు పూర్తి
November 6, 2021 / 11:11 AM ISTపాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలోనే పాపికొండలు టూర్ ప్రారంభం
October 29, 2021 / 07:01 PM ISTత్వరలోనే పాపికొండలు టూర్ ప్రారంభం
Boat Trip : పాపికొండల్లో బోటు యాత్ర
October 28, 2021 / 08:32 AM ISTబోటులో విహరిస్తూ పాపికొండల అందాలను తిలకించవచ్చు. నవంబర్ 7 వ తేదీ నుంచి పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.
Papikondalu Tourism : పాపికొండల్లో బోటు ప్రయాణం.. త్వరలో పచ్చజెండా!
June 15, 2021 / 12:34 PM ISTప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఎంతో కాలంగా పాపికొండలు పర్యాటకాన్నే జీవనం సాగిస్తున్న వారికి తిరిగి ఉపాధి చూపేందుకు పర్యాటకులను తిరిగి అనుమతించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 4 మృతదేహాలు లభ్యం
September 17, 2019 / 02:53 AM ISTగోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో
గోదావరిలో 3వ రోజు గాలింపు చర్యలు : 250 కాదు 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ
September 17, 2019 / 01:58 AM ISTబోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజు ముమ్మరంగా చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేస్తున్నారు. కచ్చులూరు
గోదావరి బోటు ప్రమాదం : హాసిని క్షేమంగా రావాలని ప్రార్థనలు
September 16, 2019 / 05:45 AM ISTగోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత కుమార్తె నీటిలో గల్లంతు కావడంతో
గోదావరి పడవ ప్రమాదంలో కలిచివేస్తున్న దృశ్యం : మృతుల్లో నెలల చిన్నారి
September 16, 2019 / 05:16 AM ISTతూర్పుగోదావరి జల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో నెలల…
ఎండ తట్టుకోలేక ఏసీ రూమ్ లోకి వెళ్లిన మహిళలు : బోటులోనే ఎక్కువ మృతదేహాలు
September 16, 2019 / 02:54 AM ISTగోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్…