-
Home » papikondalu
papikondalu
పాపికొండల విహారయాత్ర నేటి నుంచి నిలిపివేత.. కారణం ఇదే.. తప్పిన పెనుప్రమాదం..
June 14, 2026 / 08:50 AM ISTPapikondalu : పాపికొండలు విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
October 11, 2025 / 04:01 PM ISTపాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
AP : పాపికొండల బోటింగ్…ఏర్పాట్లు పూర్తి
November 6, 2021 / 11:11 AM ISTపాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలోనే పాపికొండలు టూర్ ప్రారంభం
October 29, 2021 / 07:01 PM ISTత్వరలోనే పాపికొండలు టూర్ ప్రారంభం
Boat Trip : పాపికొండల్లో బోటు యాత్ర
October 28, 2021 / 08:32 AM ISTబోటులో విహరిస్తూ పాపికొండల అందాలను తిలకించవచ్చు. నవంబర్ 7 వ తేదీ నుంచి పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.
Papikondalu Tourism : పాపికొండల్లో బోటు ప్రయాణం.. త్వరలో పచ్చజెండా!
June 15, 2021 / 12:34 PM ISTప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఎంతో కాలంగా పాపికొండలు పర్యాటకాన్నే జీవనం సాగిస్తున్న వారికి తిరిగి ఉపాధి చూపేందుకు పర్యాటకులను తిరిగి అనుమతించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 4 మృతదేహాలు లభ్యం
September 17, 2019 / 02:53 AM ISTగోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో
గోదావరిలో 3వ రోజు గాలింపు చర్యలు : 250 కాదు 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ
September 17, 2019 / 01:58 AM ISTబోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజు ముమ్మరంగా చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేస్తున్నారు. కచ్చులూరు
గోదావరి బోటు ప్రమాదం : హాసిని క్షేమంగా రావాలని ప్రార్థనలు
September 16, 2019 / 05:45 AM ISTగోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత కుమార్తె నీటిలో గల్లంతు కావడంతో
గోదావరి పడవ ప్రమాదంలో కలిచివేస్తున్న దృశ్యం : మృతుల్లో నెలల చిన్నారి
September 16, 2019 / 05:16 AM ISTతూర్పుగోదావరి జల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో నెలల…