Home » PARASITES
చైనాలో ఓ మహిళ కంట్లోంచి 60 బ్రతికున్న పురుగులను వైద్యులు తొలగించడం సంచలనంగా మారింది. ఈ కేసును అరుదైనదిగా వైద్యులు చెబుతున్నారు.
పశువులను పీడించే పరాన్నజీవులు. ఇవి సోకడానికి ముఖ్య కారణం గోమార్లు, పిడుదులు , ఈగలు, దోమలు. ఇవి పాడిపశువులను పీడించి రక్తం పీల్చడంతో పాటు పాకను ఆక్రమించి కుట్టి బాధిస్తుంటాయి.
కోళ్ళు రోజంతా బయటి ప్రదేశాల్లో తిరుగుతాయి. కాబట్టి అంతరపరాన్న జీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది.