Home » Parents
బయటి పనుల్లో ఎంత బిజీగా ఉన్న జీవితంలో కొంత సమయాన్ని పిల్లలకు కోసం కేటాయించాలి. భార్యభర్తలు ఉద్యోగులైతే పిల్లలు ఒంటరివారై నాలుగోడలకే పరిమితమవ్వటం వల్ల వారికి బంధాలు, బంధుత్వాల విలువలు తెలియకుండా పోతున్నాయి.
జాబ్ సాధించిన పిల్లల పేరెంట్స్కు విజ్ఞాన్ వర్సిటీ సత్కారం
వారంలో ఒక రోజు ఆఫీసు పనులకు దూరంగా ఉండాలి. కంప్యూటర్, ల్యాప్ టాప్ లకు సెలవు ప్రకటించాలి. కుటుంబం మొత్తం సరాదాగా కలిసి భోజనం చేయటం, సరదాగా మంచి ప్రదేశాలకు పిల్లలను తీసుకుని వెళ్ళటం వంటివి చేయాలి.
పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్ధ్యాలను మించిన ఫలితాలను ఆశించటం ఏమాత్రం సరైనది కాదు. ఏదైనా సమస్య ఉత్పన్నం అయిన సందర్భంలో పిల్లల కోణం నుండి ఆలోచించే ప్రయత్నం చేయాలి.
ఇటీవలికాలంలో చాలా మంది పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ అయిపోతూ ఎక్కువ సమయంలో వాటితో కాలం గడుపుతున్నారు. అలా వాటికి పరమితం కాకుండా చూసుకోవాలి.
ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకు ఎవరో ఒకరు తోడు వెళ్ళటం చూస్తుంటాం.. ఇలా చేయటం వల్ల వారిలో భయం అలాగే ఉండే పోయే అవకాశం ఉంటుంది.
కర్ణాటకలో స్కూల్స్ తెరుచుకున్నాయి.మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ ప్రారంభమైంది.హిజాబ్ తో లోపలికి రావద్దని విద్యార్థినిలను స్కూల్ బయటే నిలిపివేసింది టీచర్..దీంతో హిజాబ్ తీసివేసి..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిషన్ స్థాయిలోకి వచ్చేయగా ఈ సమయంలోనే మహారాష్ట్రలో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంది అక్కడి ప్రభుత్వం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంరేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు
భయంతో తల్లిదండ్రులను ఏడిపించిన విద్యార్థులు