Home » Parents
నింబుబాబు గర్భవతి. డిసెంబర్ 02వ తేదీన నింబుబాయి ప్రసవించింది. కొంతమంది మహిళలు సుఖప్రసవం అయ్యేందుకు సహకరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలివెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.
భాద్రపద బహుళ పాడ్యమి మంగళవారం నుంచి (21-09-21 నుండి 6-10-21)పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.
గర్ల్ ఫ్రెండ్ను బయటి వ్యక్తికి తెలియకుండా పదేళ్ల పాటు ఒకే గదిలో దాచిపెట్టాడా వ్యక్తి. అలించువట్టిల్ రహమాన్ అనే కేరళ వ్యక్తి వార్త వైరల్ అయింది.
ఓ పోల్ డ్యాన్సర్ తాను పోల్ డ్యాన్సింగ్ క్లబ్లో పని చేస్తున్నానని తన తల్లిదండ్రులకు తెలియజేయడానికి వినూత్నంగా చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తల్లి దండ్రులు తమ ఎదిగే పిల్లల విషయంలో జాగ్రత్తలను పాటించాలి. వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఎక్కవ మొత్తంలో పండ్లు, కూరగాయాలు, రోజుకు అరలీటరు మేర పాలను అందించాలి.
స్మశానంలోనే రెండు శవాలకు పెళ్లి చేశారు ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబాల పెద్దలు. ఈ వింత ఘటనకు సంబంధించిన కారణం పాతదే అయినా రెండు శవాలకు స్మశానంలోపెళ్లి చేయటం అనేది మాత్రం వింతనే చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే..
గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై బుధవారం అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన పిల్లలను దత్తత తీసుకోవటానికి ముందుకొచ్చారు జాయ్ సంస్థ వ్యవస్థాపకులు జైశర్మ. డెహ్రాడూన్ కు చెందిన ఈ సంస్థ ఇప్పటికే 20మంది పిల్లలను దత్తత తీసుకుంది.మరో 80మంది పిల్లలను దత్తత తీసుకోనుంది.
ఎక్కుమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి ఇస్తామని మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్తే ఈ సంచనల ప్రకటన చేశారు. దేశంలో పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని సమర్ధిస్తున్న తరుణంలో మిజోరంలో మంత్రి చేసిన ప్రకటన సంచలన�