Home » Parents
కులాంతర వివాహం చేసుకున్నాడని కుమారుడిని దూరం పెట్టాడు తండ్రి. చివరకు కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేదు.
నా ఆరోగ్యం ఎలా ఉంది చెక్ చేయగలరు..అంటూ మూడేళ్ల చిన్నారి..డాక్టర్లను అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఆ చిన్నారి. హాస్పిటల్ కు వెళ్లిన ఆ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో వ
సీసీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు,వారి తల్లిదండ్రులను ప్రధాని మోడీ ఆశ్చర్చపర్చారు.
విద్యార్థుల పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్న జగన్ సర్కార్.. ఆ తర్వాత కాస్త దిగొచ్చింది. ఇంటర�
అనంతపురంలో సంతోషం విరిసిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద రాగం వినిపిస్తోంది. తండ్రి దూరమైన ఏడాదికే తల్లి మరణించడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.
odisha: cyclone name newborns babies ‘yaas’ : నేటి యువత డ్రెస్సింగ్ లోనే కాదు తమకు పుట్టే పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో కూడా ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. ఆయా రోజుల్లో ట్రెండ్ ను బట్టి పేర్లు పెడుతున్నారు. అప్పట్లో పాకిస్థాన్ సైన్యానికి చిక్కి ఏమాత్రం అదరక బెదరక సురక�
రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా ముందడుగు వేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికా
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్లో కరోనా మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇక లెక్కలోకి రాని మరణాలు ఎన్నో. సెకండ్ వేవ్ లో కరోనా కొత్త వేరియెంట్లు చిన్నా, పెద్�
లగ్జరీ జీవితం కోసం వారు చేసిన పనిని మానవత్వం ఉన్న ప్రతొక్కరూ ఛీ అంటున్నారు. అమ్మమ్మ, తాతయ్యల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.