Home » Parents
parents sold daughter for money: ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. తాము తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నిండా తిండిపెడతారు. అదీ అమ్మానాన్న ప్రేమంట�
schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్య
30% Pay తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరి�
parents can take back their assets from children: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు హెచ్చరిక. అలా చేస్తే తల్లిదండ్రుల ఆస్తి మీకు రాదు. ఒకవేళ ఆస్తి రాసిచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే.. దాన్ని తల్లిదండ్రులు మళ్లీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు చట్టంలో ఉంది. ఈ �
Devendra Fadnavis Thanks PM For Tax Relief On Medicines For Girl Child : ఐదు నెలల చిన్నారి..పుట్టుకతోనే అసాధారణ అనారోగ్య సమస్యతో బాధ పడుతోంది. భారతదేశంలో దొరకని ఆ మందు..విదేశాల్లో దొరుకుతుంది. ఇక్కడకు తేవాలంటే..భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఇందుకు భారతదేశంలో విధించిన ట్యాక్స్ తోడ�
three young women missing in hyderabad: హైదరాబాద్లో యువతుల మిస్సింగ్ కలకలానికి దారి తీసింది. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన యువత
baby girl dies after taking pulse polio: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి మృతి చెందింది. పోలియో చుక్కలు వేసిన కాసేపటికే అపస్మారక స్థితికి వెళ్లి చిన్నారి ఆ తర్వాత విగతజీవిగా మారింది. దుండిగల్ మున్సిపాలిటీ
schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స
Alekhya And Sai Divya Social Media Accounts : చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా… ఇప్పటికీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. చిన్న కుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా ఖాతాలు ఏమయ్యాయనే అంశం ఉత్కంఠగా మారింది. హత్య జరిగిన 24వ తేదీకి మూ�