Home » Parents
Father died due to girl family attack in nalgonda district : వయస్సులో ఉన్న ఒక యువకుడి ప్రేమ వ్యవహారం యువకుడి తండ్రి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను తీసుకువెళ్లాడనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు చేసిన దాడిలో యువకుడి తండ్రి కన్నుమూశాడు. నల్గోండ జిల్లా చింతపల్లి మం
బండి అంత ఎత్తు లేకున్నా.. రోడ్డుపైకి రయ్యిమంటూ దూసుకొస్తారు. వచ్చీరాని డ్రైవింగ్తో హైవేలు ఎక్కేసి హల్చల్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా.. బండిని కంట్రోల్ చేయడం తెలియకున్నా.. జామ్ అంటూ వచ్చి యాక్సిడెంట్స్ చేసేస్తారు.
Dog Attack : తమ పిల్లలను వీధుల్లోకి ఒంటరిగా వదిలిపెట్టే సాహసం చేస్తున్న తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక. ఇక ముందు పిల్లలను ఒంటరిగా బయటకు వదలొద్దు. కచ్చితంగా వారి వెనుక ఎవరో ఒకరు ఉండేలా చూసుకోండి. పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే, బయటకు వె�
సిద్దిపేటలో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు..ప్రియురాలితో వీడియో కాల్లో మాట్లాడుతూనే కోసుకున్నాడు.
మధురైకి చెందిన ఇద్దరు అమ్మాయిల పరిచయం ప్రేమకు దారి తీసింది. ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ఎంతలా అంటే..ఒకరిని వదలి మరొకరు లేనంతగా ప్రేమలో కూరుకపోయారు.
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్లో 400 నుంచి 500 మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు.
తెలంగాణ స్కూల్స్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.
20 ఏళ్ల క్రితం నుంచి పాకిస్తాన్కి తప్పిపోయి... ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో భారత్కు తిరిగివచ్చిన గీతా కుటుంబం ఆచూకీ దొరికింది. మహారాష్ట్రలో గీతా కుటుంబాన్ని కనుగొన్నట్లు ఈదీ ఫౌండేషన్ తెలిపింది.
కన్నందుకు తనను జీవితాంతం పోషించాలని తల్లిదండ్రులపైనే కోర్టులో కేసు వేశాడో ఓ కొడుకు.
ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తల్లిదండ్రుల పార్థివ దేహాలకు కుమార్తెలే తలకొరివి పెట్టారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.