Home » Parents
ganja drugs vijayawada: బెజవాడలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. తమ పిల్లలు చదుకుంటున్నారనో, ఫ్రెండ్స్తో కంబైన్డ్ స్టడీ చేస్తున్నారనో భావించి లైట్ తీసుకుంటే చాలా పెద్ద పొరపాటే అవుతుంది. మీ పిల్లలు మత్తు ఊబిలో కూరుకుపోయినట్ల�
japan bill submitted to clarify parenthood in fertility : సరోగసీ (కృత్రిమ గర్భధారణ) అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. భారత్తో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో సరోగసీ అనేది కామన్ అయిపోయింది. కానీ ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లలకు అసలు తల్లిదండ్రులు ఎవరు? వీర్యదానం
No need TC to join in govt school : ఇకపై స్కూళ్లలో చేరాలంటే టీసీ అక్కర్లేదు.. రాష్ట్రంలోని పాఠశాలల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేకుండానే అడ్మిషన్ పొందొచ్చు. 5వ తరగతి లోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండేది. ఇప్పటినుంచి 10వ తరగతి వరకు టీసీ లేకున్�
Parents killed daughter : ఉత్తరప్రదేశ్లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్గఢ్లోని రైల్వే ట్రాక్పై పడేశారు. పోలీసులు కథనం ప్రకారం.. నవాబ్గంజ్ పోలీస్ స్ట
three months old boy kidnap in mulugu: కన్నపేగుపై మమకారం గుర్తొచ్చిందా.. మూడు నెలల తర్వాత తమ బిడ్డ తమకు గుర్తొచ్చాడా..? అడిగితే ఇవ్వరనుకునే కిడ్నాప్కు పాల్పడ్డారా..? పుట్టినప్పుడు బిడ్డపై కలగని ప్రేమ.. మూన్నెళ్ల తర్వాత కలిగిందా..? మరి పురిట్లో బిడ్డను మూడు నెలలుగా సొ�
Divya Tejaswini Parents to meet CM Jagan : దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని పేరెంట్స్ సీఎం జగన్ ను కలువనున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. ఇటీవలే నాగేంద్ర చేతిలో దివ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితుడిన
School Fees : విద్యార్థులకు సరిగ్గా పరీక్షల సమయంలోనే ఆన్లైన్ యాక్సెస్ నిలిపివేస్తున్నారని సినీ నటి మధుమిత (Madhumitha) ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులపై ప్రశ్నించినందుకు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు (Online Class) చెప్పడం లేదన్నారు. ప్రభుత్వ జీవో 46కి విరుద్ధంగా అధ
unlock-5-will-schools-reopen : కేంద్ర ప్రభుత్వం అన్లాక్ పేరుతో అన్నీ రీ ఓపెన్ చేసేందుకు గైడ్లైన్స్ ఇచ్చేస్తోంది. స్కూల్స్, కాలేజెస్ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. మరిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? మరికొన్నాళ్లు ఆన్లైన్ �
హైదరాబాద్ లో జీడిమెట్లలో కేటుగాళ్లు విద్యార్థిని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో విద్యార్థినికి పరిచయం అయిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఓ ఫొటో చూపిస్తూ..రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. తాము అడిగిన డబ్బు ఇవ్వ
NEET 2020 Exam : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 17 వేల మంది విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసున్నారు. దీంతో