Home » Parents
కరోనా తెచ్చిన కష్టంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వర్చువల్ లేదా ఆన్ లైన్ క్లాసులకు అనుగుణంగా పెనుగులాడుతుండగా, చాలామంది డిజిటల్ అలసట యొక్క పతనాలను ఎదుర్కొంటున్నారు. చండీగడ్ కు చెందిన కొందరు విద్యార్థులు.. డిజిటల్ తరగతుల�
క్షణికావేశం..ఎందరి ప్రాణాలో బలి తీసుకొంటోంది. తాము ఏమి చేస్తున్నామో అస్సలు ఆలోచించడం లేదు. ప్రాణాలు తీయడానికి..ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. దీని ఫలితంగా కొన్ని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతుండడమే కాకుండా..అష్టకష్టాలు పడుత�
ఆరు నెలల బాబు పేరెంట్స్కు కరోనా సోకింది. పేరెంట్స్ వైద్య పరీక్షల్లో COVID-19 పాజిటివ్ గా తేలింది. నెలల బాబుకు కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చని ఆమెను చూసుకునే వాళ్లకు కూడా వ్యాపించొచ్చని అనుమానించారు. చిన్నారి బాధ్యతను డాక్టర్ మేరీ అనితా తీసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సర్పవరంలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 8ఏళ్ల boy rape attempt on girlబాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టా
కోవిడ్-19 షట్డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్ని మూతపడ్డాయి. పిల్లల స్కూళ్ల ఫీజులు కట్టలేక ఒకవైపు తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటే.. నెలల తరబడి స్కూళ్లు మూతపడి టీచర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. స్కూళ్ల అద్దె ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాయి
ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల స్కూళ్లు కాలేజీలు ఎప్పుడు నుంచి తెచ్చుకుంటే కూడా ఎవరికీ తెలియదు. అందుకే పిల్లలను పాఠాలు మిస్సవకుండా చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టారు. అయితే ఇంకొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టలేదు… ఇ
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ ట్వీట్ చేశారు..
పబ్జి మొబైల్ గేమ్ వ్యసనం ఒక పిల్లాడిని దొంగగా మార్చింది. తన స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడిన గుజరాత్ కు చెందిన 12 ఏళ్ళ పిల్లవాడు తన స్నేహితులతో ఆటలో ఓడిపోవటంతో వారికివ్వటంకోసం 3 లక్షల రూపాయలను ఇంటి నుంచి దొంగతనం చేశాడు. గుజరాత్ లోని కచ్ జిల�
కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో