Home » Parents
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు
ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారు గాలి పీల్చాలంటే..కష్టంగా మారిపోయింది. ఊపిరి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంద�
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
ఆమెకు ఉన్నత చదువులు చదవాలని ఉంది. అమ్మానాన్నలు మాత్రం ఆమెకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపి, న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చేటు చేసుకుంది. సార్.. న�
వరంగల్ రూరల్ జిల్లాలో వ్యక్తి సజీవ దహనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తొలుత కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ
వరంగల్ రూరల్ జిల్లా ముస్తాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మహేష్చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబ సభ్యులే సజీవ దహనం చేశారు. మహేశ్
విద్యార్ధుల్లో ఆవేశాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు నేరం చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. లేటెస్ట్గా ఆవేశంలో ఓమ విద్యార్ధి తాను ఉంటున్నా హాస్టల్ వార్డెన్ను హత్య చేయడం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కడియద్దలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు ఓ కొడుకు. కడియద్ద గ్రామానికి చెందని నాగేశ్వర రావు, మార్తమ్మలకు రమేశ్ అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా రమేశ్ కు మాన
ఆమెకు 17 ఏళ్లు.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన 15 నిమిషాలకే బిడ్డ దూరమైంది. పురిటిలోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి చెప్పడంతో ఎంతో కుమిలిపోయింది. కానీ, మూడేళ్ల తర్వాత చనిపోయిందనుకున్న తన బిడ్డ తిరిగి వచ్చింది. కానీ, ఆడపిల్లలా కాదు.. అబ్బాయిలా మా
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు