Home » Parents
ఏదైనా ఆందోళనలు, నిరసనలు జరిగితే..పోలీసులు ఏం చేస్తారు. ఆందోళనకారులను శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. శాంతిభద్రతను కాపాడేందుకు యత్నిస్తుంటారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేస్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా పటన్ చెరు ఏరియా ఆస్పత్ర
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు.. సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గం ప్రజలు.. ఇంగ్లీష్ మీడియంకు జై కొట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.
కట్నం సరిపోలేదనో..మర్యాదలు బాగా చేయలేదనో నాకీ పెళ్లి వద్దు అనే పెళ్లి కొడుకుల గురించి విని ఉంటాం. కానీ ప్రేమించి పెద్దలను ఒప్పించి..కాసేపట్లో పెళ్లి అనగా..పెళ్లి కూతురు కట్టుకున్న చీర బాగాలేదు నేనీ పెళ్లి చేసుకోను అనేశాడు ఓ పెళ్లి కొడుకు. కర్
హైదరాబాద్ హయత్నగర్లో విషాదం చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిలు తీసుకున్న నిర్ణయం అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం..
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య జరిగి డిసెంబర్ 27వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కేసు కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే..ఈసారి మాత్రం సత్యాగ్రహం చేయాలని డిసైడ
దిశ నిందితుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు.
దిశ కుటుంబం తెలంగాణ పోలీసు అకాడమీకి చేరుకుంది. ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులను పోలీసులు పోలీస్ అకాడమీకి తరలించారు.
నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయవాడ పడమట పీఎస్లో కంప్లయింట్ చేశారు పెంచిన తల్లి జయరాణి దంపతులు. 15 ఏళ్ల తర్వాత సొంత కుటుంబసభ్యులను భవానీ కలుసుకోగా.. ఇది ఫేస్ బుక్ ద్వారా జర