కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 08:58 AM IST
కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య

Updated On : February 12, 2020 / 8:58 AM IST

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

చెరుకుపల్లికి చెందిన అన్నపరెడ్డి రాము (40) తిరుపతమ్మ (35) దంపతులు. వీరి కుమార్తె మార్కులు సరిగా రావడం లేదని 2 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతి తట్టుకోలేక తల్లిండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.