-
Home » guntur
guntur
4 నెలల్లో 40 మంది మృతి.. తురకపాలెంలో మరణాల మిస్టరీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
తురకపాలెంలో అసలేం జరుగుతోంది, గ్రామస్తులు ఎందుకిలా చనిపోతున్నారు, ఈ మరణాలపై అధికారులు ఏం తేల్చారు..
4 నెలల్లో 40 మంది మృతి.. గుంటూరు జిల్లా తురకపాలెంలో భయం భయం.. అసలేం జరుగుతోంది?
తురకపాలెంలో ప్రజలు ఎందుకు ఇలా చనిపోతున్నారు? గ్రామంలో మరణాల మిస్టరీ వీడేనా..
ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి
Handloom and Textile Jobs: జౌళీ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ చేనేత అభివృద్ధి పథకం, స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ లో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
గుంటూరు సీఐడీ కార్యాలయానికి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి..
వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు.
హృదయ విదారక ఘటన.. మాతృత్వానికే మచ్చ.. ఇద్దరు పిల్లలను చిత్రహింసలు పెట్టిన సవతి తల్లి.. ఒక బాలుడి మృతి
సాగర్కు ఉన్న ఓ ఇంటిని పెద్దయ్యాక ఆకాశ్, కార్తీక్కు దక్కకుండా చేయాలన్న కుట్రతోనే లక్ష్మి ఆ పిల్లలను చిత్రహింసలు పెట్టి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్ ట్యాక్సీ.. రెండు, మూడు సీట్లతో ఎగిరే వాహనాలు
ఎయిర్ టాక్సీ మేడ్ ఇన్ ఆంధ్రా!.. గుంటూరులో ఎయిర్ ట్యాక్సీ
శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై అంబటి రాంబాబు మరోసారి కీలక కామెంట్స్
డీఐజీలాంటి వారిని వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తారని చెప్పారు.
ఖరీదైన కారులో వచ్చారు, వీఐపీల్లా బిల్డప్ ఇచ్చారు.. కట్ చేస్తే బంగారు, వెండి ఆభరణాలు చోరీ...
చోరీ జరిగిన విషయం తెలియడంతో యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగలు షాపులోని కొన్ని బంగారు ఆభరణాలు, 38 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
గల్లా జయదేవ్ మళ్లీ మనసు మార్చుకున్నారా, సీఎం చంద్రబాబు ఏం ఆఫర్ చేశారు?
తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్ కోసం వెనక్కి తగ్గిన గల్లా... డేర్ చేస్తే ఇప్పుడు వేరే లెవెల్లో ఉండేవారని అంటున్నారు గల్లా అనుచరులు.
జనసేన వైపు చూస్తున్న మాజీ వైసీపీ నేతలు ఎవరు?
వైసీపీ నేతలు చేరే విషయంలో కూటమిలోని మూడు పార్టీలు ఒకే మాటపై ఉండాలని ఇటీవల నిర్ణయించడంతో వైసీపీ మాజీ నేతల చేరికపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.