ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయూమర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రిలయన్స్ జియో సంస్థ ముందుగా 5జీ సేవల్ని ఏపీలో ప్రారంభించింది. త్వరలోనే మిగతా నెట్వర్క్స్ కూడా 5జీ సేవలు ప్రారంభించబోతున్నాయి. ప్రస్తుతం జియో సంస్థ ఏపీలోని ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభించింది.
గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆన్లైన్లో కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించిందో యువతి. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ ముఠా దోపిడీకి పాల్పడింది. ట్యాక్స్ పేరుతో ఆమె నుంచి రూ.16 లక్షలు కాజేసింది.
ప్రాణం తీసిన ప్రేమ
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకాని పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపాడు. ప్రియురాలిపై పగ పెంచుకుని కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె గుంటూరు ప్
రైల్వే ట్రాక్ పై అడ్డుగా రాడ్డు కట్టిన దుండగులు
యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్కు దగ్గరపడుతుండటంతో ఈ చిత్రాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం హీరో నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సెటియా గుంటూరుల�
గుంటూరు జిల్లా పొన్నూరులో మద్యం సీసాలో పాము పిల్ల రావడం స్థానికంగా కలకలం రేపింది. పొన్నూరుకు చెందిన కొంతమంది యువకులు.. బాపట్ల బస్టాండ్లోని ప్రభుత్వ మద్యం షాప్లో ఫుల్బాటిల్ కొనుగోలు చేశారు. అయితే బాటిల్ను ఓపెన్ చేసి చూస్తే..ఓ పాము పిల�
గుంటూరు జిల్లా గణేశ్ ఊరేగింపులో మద్యం పంపిణీ