-
Home » after
after
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
తిరుమల కొండ కిక్కిరిసింది. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు షాక్ అయ్యారు. ముందు రోజు సాయంత్రం ఇంట్లో అతడి పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగడమే వారు షాక్ కావడానికి కారణం. అయితే, ఆ సంఘటనను భర్త ఎలా మర్చిపోయారో భార్యకు అర్థం కాలేదు.
నాలుగేళ్ల తర్వాత తమిళనాడుకు శశికళ
Shashikala return to Tamil Nadu after four years : అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత ఆప్తురాలు శశికళ నాలుగేళ్ల తర్వాత నేడు తమిళనాడు చేరుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శశికళ నాలుగు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆమెకు కరోన�
పీఆర్సీ ఫిట్మెంట్ పెంచితే ఎంత భారం పడుతుంది?
prc fitment after the report of the committee : పీఆర్సీపై తెలంగాణ సర్కార్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సగటును ఒకశాతం ఫిట్మెంట్ పెంచితే ఎంత భారం పడుతుంది, ఎంత పర్సంటేజ్ ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశంపై నివేదిక సిద్ధమైంది. ఈ రిపోర్ట్ సీఎంకు చేరాక సానుకూల నిర్ణయం
రైతులు మద్దతుగా జాట్లు, రెండు రోజులు ఇంటర్నెట్ బంద్
Jats in support of farmers : కొత్త వ్యవసాయం చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్య�
అమెరికాలో డాక్టర్ ఘాతుకం : వైద్యురాలిని తుపాకీతో కాల్చి చంపి ఆత్మహత్య
Doctor killed woman doctor after he commits suicide : అమెరికాలో ఘోరం జరిగింది. ఓ డాక్టర్ మరో వైద్యురాలిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్ భరత్ కుమార్ నారుమంచి అనే భారత సంతతికి చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణుడు, మరో వైద్యురాలిని కాల్చిచం�
భర్త రెండో భార్య పిల్లల్ని చంపి మొదటి భార్య ఆత్మహత్య
First wife kills husband Second wife children : నల్లగొండ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. భర్త రెండో భార్యకు చెందిన ఇద్దరు పిల్లల్ని మొదటి భార్య చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ కలెక్టరేట్ సమీపంలో గురువారం (డిసెంబర్ 10, 2020) ఈ సంఘటన చోటుచేసుకుంది. మ�
కోవిడ్ రోగులకు చికిత్స, మారిపోయిన నర్సు ముఖం..ఫొటో వైరల్
nurse’s before & after pictures : కోవిడ్ యోధుల సహకారంతో ప్రపంచం కరోనా వైరస్తో విజయవంతంగా పోరాడుతోంది. ఎంతోమంది వైరస్ ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో ప్రధానంగా వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు విశేషంగా కృషి చేస్తున్నారు. PPE Kits ధరించి గంటల త�
‘నాకు ఓటేసినా లేకపోయినా అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిగా ఉంటా’ : జో బైడెన్
US president Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తొలి ట్విట్ చేశారు. అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తనను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తనను ఓటేసినా లేకపోయి
నేను ‘గే’ను, నా ఫ్రెండ్తో సుఖపడుదవులే
గుంటూరు జిల్లాలో మరో ఎన్ ఆర్ఐ దారుణం వెలుగు చూసింది. తాను గేనని కట్నం డబ్బులతో పరారయ్యాడు ఓ మోసగాడు. పైగా అమ్మాయి ఇష్టం లేదంటూ పెళ్లైన నెల రోజులకే అమెరికాకు చెక్కేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అమెరికాలో పని