Parents

    విద్యార్థులకు గుడ్ న్యూస్, టీసీ లేకున్నా ప్రభుత్వ స్కూల్స్‌లో అడ్మిషన్‌

    August 30, 2020 / 09:31 AM IST

    తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �

    అమ్మాయిలు ఇలా సెల్ఫీలు దిగుతున్నారా? అయితే ఆ సమస్యే?

    August 24, 2020 / 05:52 PM IST

    ఇప్పుడంతా సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు. అది అబ్బాయిలు కావొచ్చు.. అమ్మాయిలు కావొచ్చు. ఎవరైనా సరే.. తమను తాము సెల్ఫీ తీసుకుంటుంటారు. ఆ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేసి లైక్స్, కామెంట

    సెప్టెంబర్ లో స్కూల్స్ తెరవద్దంటున్న పేరెంట్స్

    August 19, 2020 / 07:05 AM IST

    కరోనా నేపథ్యంలో మూతపడిన స్కూల్స్ ను సెప్టెంబర్ 01వ తేదీ నుంచి తెరుచుకోవచ్చని కేంద్ర వైఖరిని కొంతమంది పేరెంట్స్ తప్పుబడుతున్నారు. ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు. తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. ఎక్కువ శాతం తల్లిదండ్�

    చిన్నారి మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు చేతుల మీద తీసుకెళ్లారు

    August 15, 2020 / 05:52 PM IST

    విశాఖ ఏజెన్సీలో హృదయ విధారకర సంఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జీ సరిగ్గా లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని చేతులపై ఎత్తుకుని తల్లిదండ్రులు మూడు కిలో మీటర్లు నడిచారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ వయ్యా గ్రామానికి చెందిన బాబురావ�

    సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు.. తల్లిదండ్రులు ఏం అంటున్నారంటే?

    August 13, 2020 / 08:26 AM IST

    సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే తల్లిదండ్రులు కేవలం 31 శాతం మాత్రమే ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. 61 శాతం తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫా�

    పేరెంట్స్ పై అలిగి… బ్లాక్ మెయిల్ చేయబోయిన బాలిక

    August 5, 2020 / 11:13 AM IST

    ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు వారిపట్ల తల్లితండ్రులు సరైన శ్రధ్ద వహించాలి. లేకపోతే ఆ చిన్నారి మనస్సుల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను సరిదిద్దేందుకు మెట్రో నగరాల్లో వ్యక్తిత్వ ,కుటుంబ వికాస నిపుణులు ఉంటారు. ముంబై మహా�

    కట్నం కోసం భార్యను హత్య చేశాడు…. సూట్ కేసులో దాచాడు

    July 29, 2020 / 01:11 PM IST

    కట్నం కోసం భార్యను చంపేశాడో ఓ భర్త. ఇతనికి తల్లిదండ్రులు కూడా సహకరించారు. అనంతరం ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి…బయటపడేశారు. ఈ దారుణమైన ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఘజియాబాద్ లోని Sahibabad ప్రాంతంలో సూట్ కేసులో డెడ్ బాడీ ఉందని స్థానికులు పో�

    ఏపీలో స్కూల్ అడ్మిషన్లు, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

    July 27, 2020 / 03:39 PM IST

    కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర

    సోషల్ డిస్టెన్స్ నిబంధనల ఉల్లంఘన…600మంది తల్లిదండ్రులపై కేసులు నమోదు

    July 22, 2020 / 08:21 PM IST

    కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్ల

    పేరెంట్స్‌ను మర్డర్ చేశారని తాలిబాన్లను చంపేసిన బాలిక

    July 21, 2020 / 09:05 PM IST

    తల్లిదండ్రులను మర్డర్ చేశారనే కోపంతో అఫ్గన్ అమ్మాయి ఇద్దరు తాలిబాన్లను చంపేయడంతో పాటు పలువురిని గాయాలకు గురి చేసింది. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో అమ్మాయి పేరెంట్స్ ను మర్డర్ చేశారు. ఘోర్ ప్రాంతంలో ఖమర్ గల్ ఇంటిని టెర్రరిస�

10TV Telugu News