Home » Parents
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �
ఇప్పుడంతా సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు. అది అబ్బాయిలు కావొచ్చు.. అమ్మాయిలు కావొచ్చు. ఎవరైనా సరే.. తమను తాము సెల్ఫీ తీసుకుంటుంటారు. ఆ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేసి లైక్స్, కామెంట
కరోనా నేపథ్యంలో మూతపడిన స్కూల్స్ ను సెప్టెంబర్ 01వ తేదీ నుంచి తెరుచుకోవచ్చని కేంద్ర వైఖరిని కొంతమంది పేరెంట్స్ తప్పుబడుతున్నారు. ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు. తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. ఎక్కువ శాతం తల్లిదండ్�
విశాఖ ఏజెన్సీలో హృదయ విధారకర సంఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జీ సరిగ్గా లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని చేతులపై ఎత్తుకుని తల్లిదండ్రులు మూడు కిలో మీటర్లు నడిచారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ వయ్యా గ్రామానికి చెందిన బాబురావ�
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే తల్లిదండ్రులు కేవలం 31 శాతం మాత్రమే ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. 61 శాతం తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫా�
ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు వారిపట్ల తల్లితండ్రులు సరైన శ్రధ్ద వహించాలి. లేకపోతే ఆ చిన్నారి మనస్సుల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను సరిదిద్దేందుకు మెట్రో నగరాల్లో వ్యక్తిత్వ ,కుటుంబ వికాస నిపుణులు ఉంటారు. ముంబై మహా�
కట్నం కోసం భార్యను చంపేశాడో ఓ భర్త. ఇతనికి తల్లిదండ్రులు కూడా సహకరించారు. అనంతరం ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి…బయటపడేశారు. ఈ దారుణమైన ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఘజియాబాద్ లోని Sahibabad ప్రాంతంలో సూట్ కేసులో డెడ్ బాడీ ఉందని స్థానికులు పో�
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర
కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్ల
తల్లిదండ్రులను మర్డర్ చేశారనే కోపంతో అఫ్గన్ అమ్మాయి ఇద్దరు తాలిబాన్లను చంపేయడంతో పాటు పలువురిని గాయాలకు గురి చేసింది. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో అమ్మాయి పేరెంట్స్ ను మర్డర్ చేశారు. ఘోర్ ప్రాంతంలో ఖమర్ గల్ ఇంటిని టెర్రరిస�