parishat

    మే 27న పరిషత్ ఓట్ల  లెక్కింపు

    May 15, 2019 / 11:22 AM IST

    హైదరాబాద్:  రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్  నాగిరెడ్డి చెప్పారు.  ఈనెల 17 న  వనపర్తి జిల్లా పానగ

10TV Telugu News