Home » Parliament Inauguration
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
2020 డిసెంబర్ 10న పార్లమెంట్ నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన విషయం విధితమే. ఈ నూతన పార్లమెంట్ భనవం 64,500 చదరపు మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో కలిగి ఉంది.
కాయిన్పై రూపీ సింబల్తో పాటు 75గా డినామినేషన్ వాల్యూ ఉండనుంది. కాయిన్ ఎగువ అంచుపై సంసద్ సంకుల్ అని దేవనగరి స్క్రిప్ట్లో, దిగువ అంచున పార్లమెంట్ కాంప్లెక్స్ ఉండనుంది.