-
Home » Parliament meetings
Parliament meetings
PM Modi : పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం .. అన్ని పార్టీలు సహకరించాలి : ప్రధాని మోడీ
వాడీవేడిగా శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాలం కావటంతో బయట వాతావరణం చల్లగా ఉన్నా..పార్లమెంట్ సభల్లో మాత్రం వాతావరణం హాట్ హాట్ గా ఉండనుంది. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధంమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మా�
Air Ambulances: దేశం మొత్తం మీద కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే ఉన్నాయి: కేంద్రం
దేశ వ్యాప్తంగా కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే అందుబాటులో ఉన్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి వీకే సింగ్ తెలిపారు. 19 ఆపరేటింగ్ సంస్థల ఆధ్వర్యంలో ఈ 49 ఎయిర్ అంబులెన్సు సేవలు
Parliament Meetings: కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్
గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
TPCC : చలో ఢిల్లీ అంటున్న టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో అసమ్మతి పెరిగిపోతోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మరింత తారాస్థాయికి చేరుకుంది. టి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు.
Modi Vs TRS: ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎంపీ
ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు.
Rail Projects in AP: ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదు: కేంద్ర మంత్రి
కోటపల్లి - నర్సాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ. 357.96 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే ఏపీ ప్రభుత్వం డిపాజిట్ చేసింద
Vijayasai Reddy: ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందంగా కేంద్ర బడ్జెట్
కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపికి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని అన్నారు.
Parliament Meetings: లతా మంగేష్కర్ కు పార్లమెంటులో నివాళి
భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించనున్నాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడనున్నాయి.
Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వంపై లోక్సభ సాక్షిగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. సరిహద్దు లోపల, బయట భారత్ తీవ్ర ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vijayasai Reddy: టీటీడీ ఎఫ్సిఆర్ఎను పునరుద్ధరించండి: కేంద్ర హోంశాఖకు విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఎఫ్సిఆర్ఎను పునరుద్ధరించక పోవడంతో టీటీడీ చేపడుతున్న అనేక స్వచ్చంద కార్యక్రమాలు, ఉచిత పధకాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు