Home » Parliament meetings
వాడీవేడిగా శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాలం కావటంతో బయట వాతావరణం చల్లగా ఉన్నా..పార్లమెంట్ సభల్లో మాత్రం వాతావరణం హాట్ హాట్ గా ఉండనుంది. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధంమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మా�
దేశ వ్యాప్తంగా కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే అందుబాటులో ఉన్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి వీకే సింగ్ తెలిపారు. 19 ఆపరేటింగ్ సంస్థల ఆధ్వర్యంలో ఈ 49 ఎయిర్ అంబులెన్సు సేవలు
గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో అసమ్మతి పెరిగిపోతోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మరింత తారాస్థాయికి చేరుకుంది. టి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు.
ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు.
కోటపల్లి - నర్సాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ. 357.96 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే ఏపీ ప్రభుత్వం డిపాజిట్ చేసింద
కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపికి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని అన్నారు.
భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించనున్నాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడనున్నాయి.
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. సరిహద్దు లోపల, బయట భారత్ తీవ్ర ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఎఫ్సిఆర్ఎను పునరుద్ధరించక పోవడంతో టీటీడీ చేపడుతున్న అనేక స్వచ్చంద కార్యక్రమాలు, ఉచిత పధకాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు