-
Home » Parliament Winter Session 2023
Parliament Winter Session 2023
మిమిక్రీ ఒక కళ..! ఉపరాష్ట్రపతిని అవమానించారన్న మిమర్శలపై స్పందించిన టీఎంసీ ఎంపీ
ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ ప్రవర్తన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించారు.
ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం.. ద్రౌపది ముర్ము ఏమన్నారంటే ..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పట్ల టీఎంసీ ఎంపీ మిమిక్రీతో హేళన చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.
ఓకేరోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ : టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్
ఓకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు.
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన ఇండియా కూటమి.. ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ నిర్ణయం
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.
లోక్సభ నుంచి మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
పార్లమెంట్ చరిత్రలో తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
లోక్సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ వంతు.. 34 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్
అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని, దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
లోక్సభ నుంచి 33 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్.. ఇంతకుముందే 13 మంది సస్పెన్షన్
దీనికి ముందు కూడా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
పార్లమెంటు నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్
సస్పెన్షన్ వేటు పడిన వారిలో 14 మంది లోక్సభ సభ్యులు, మరొకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
పార్లమెంట్ ఘటనలో నలుగురు అరెస్ట్.. మూడు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తింపు..
పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.