Home » Parliament
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనలు లేకుండా జరగనున్నాయి. గత రెండేళ్లలో ఆ నిబంధనలను లేకుండా జరుగుతుండడం ఇదే తొలిసారి. డిసెంబరు 7 నుంచి 29 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మొత్త�
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండటంతో పార్లమెంటులో సోమవారం ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
ఆసక్తి రేకెత్తించిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నిక సాగింది. సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రిలోపే ఫలితాలు వెల్లడవుతాయి.
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తుల్లో పార్లమెంటుకు రాగా, ప్రియాంక గాంధీ వాద్రా నల్ల సల్వార్ సూ�
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం ఎంపీలు చేపట్టిన తిరంగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కాలేదు. బీజేపీ రాజకీయ అజెండాలో తామెందుకు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాల చర్య�
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పచ్చి వంకాయను పార్లమెంట్కు తీసుకొచ్చారు.
కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పిలవడంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముందుకెళ్లారు. అదే సమయంలో మాట కలిపేందుకు స్
ఆధార్ కార్డు-ఓటర్ ఐడీ లింక్ చేయాలని గత శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం బిల్లు తెచ్చింది. ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ ద�
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్లో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ దేశ చరిత్రలో దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్లో ఎన్నిక జరగడం చరిత్రలో ఇది మొదటిసారి. శ్రీలంక అధ్యక్ష �