Home » Parliament
కేంద్రమంత్రి నితిన్ గడ్కరి హైడ్రోజన్ కారులో పార్లమెంట్ కు వచ్చారు. ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి అని చెప్పకనే చెప్పారా? హైడ్రోజన్ కారులో వచ్చి?!
కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ రాజుకుంటున్న వేళ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను టోపీ పెట్టుకుని పార్లమెంటుకు వెళ్లగలిగినప్పుడు...
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..స్వార్ధరాజకీయల కోసమే ఏపీని హడావిడిగా విభజించారని..అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజనప్రక్రియ వల్ల నేటికీ ఏపీ, తెలంగాణాలు నష్టపోతున్నాయన్నారు.
వైసీపీ ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్ లో మాట్లాడుతూ..పిల్లి సుభాశ్ సొమ్మసిల్లి పడిపోయారు.
లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణాన్ని భారత్ అంగీకరించదని కేంద్రం ప్రభుత్వం లోక్ సభకు వెల్లడించింది.
మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు రెడీ అయింది. కరోనా మూడో వేవ్ సాగుతున్న సమయంలో సభ ఎలా నిర్వహించాలని సందిగ్ధం నెలకొంది.
కోవిడ్ మహమ్మారి పార్లమెంటులో కలకలం రేపుతోంది. పార్లమెంటులో కరోనా బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య..
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
పార్లమెంట్ లో ఎంపీలు గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు.రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా విచక్షణ మరచిపోయిన ఎంపీలు ఒకరినొకరు కొట్టుకున్నారు.