Home » Parliament
అప్ఘానిస్తాన్, పాక్, బంగ్లాదేశ్కు చెందిన 3,177మందికి గడిచిన నాలుగేళ్లలో భారత పౌరసత్వం అందిచినట్లు
: కరోనా పరిస్థితులతో పాటు అజెండాలో ఉన్న చాలా అంశాలపై చర్చలు పూర్తయిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ముగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు.
చట్టసభలు నడుస్తున్న తీరుపై వెంకయ్యనాయుడు ఆవేదన
తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్లతో తనకు సంబంధం లేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ,ఎంపీ రంజన్ గొగొయి తెలిపారు. గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన గొగొయ్
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చింది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం స్పష్టం చేసింది.
2017 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.
నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు- డే 02