Home » Parliament
వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(BKU)ప్రతినిధి రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ వింటర్ సెషన్- తొలిరోజు రచ్చరచ్చే..! - Live Updates
కరోనా కారణం చూపుతూ పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం 36 బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది...
పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో..
చంటిబిడ్డతో పార్లమెంట్ సమావేశాలకు వచ్చిన మహిళా ఎంపీపై అధికారుల ఆగ్రహం వ్యక్తంచేశారు.దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పార్లమెంట్ తో పాటు..ప్రధాని బోరిక్ జాన్సన్ కూడా.
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా.. రాబోయే శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు ప్రతిపాదిత రోజువారీ ట్రాక్టర్ మార్చ్
వ్వయసాయ చట్టాలను రద్దు చేశామని ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ ఈ చట్టాలను పార్లమెంట్ రద్దు చేశాకే ఆందోళలు ముగిస్తామని అప్పటివరకు కొనసాగిస్తామని రైతునేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసనలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నెల 29న పార్లమెంట్ కు కవాతు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది.