Home » Parliament
పార్లమెంటు పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి( CJI) ఎన్వీ రమణ పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంట్ లో వాటిపై విసృత స
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే ముగియడానికి విపక్షాలే కారణమని కేంద్రప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బుధవారం(ఆగస్టు-11,2021)రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం మౌనం వీడింది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు తొలి రోజు(జులై-19) నుంచే ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా స్తంభిస్తున్నాయి. పెగాసస్ హ్యాకింగ్, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లోనూ ఆందోళనతో హోరెత్తిస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ�
జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ లో చర్చ జరిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై సమాధానం చెప్పాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
పెగసస్ వ్యవహారంపై పార్లమెంటులో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.
అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తాం