parliamentarians

    Rajya Sabha: పెద్దల సభలో నేరస్తులు..!

    June 29, 2022 / 09:19 AM IST

    ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార అభియోగం నమోదైంది.

10TV Telugu News