Home » Partition
1947లో దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు 74 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల వయస్సులో అనూహ్యమైన
అప్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.
జగ్వంతి దేవి ఇల్లు ఓ వింత ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగ్వంతి దేవి ఇల్లు తలుపులు రెండు రాష్ట్రాల్లో తెరుచుంటాయి. ఓ డోరు పంజాబ్ రాష్ట్రంలో తెరుచుకుంటే, మరొక తలుపులు హర్యానాలో తెరుచుకుంటుంది.
మతాల ఆధారంగా దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిస్టరీ కాస్లుల్లో అమిత్ షా మనసు పెట్టలేదంటూ శశిథరూర్ సెటైర్ పేల్చారు. ముంబైలో నిర్వహిం�
రాసి పెట్టి ఉంటే ఎప్పుడైనా జరుగక తప్పదు అనే మాట నిజమైంది.ఒకరికొకరు కలుకోవాలని రాసి పెట్టి ఉంది కనుకే ఏడు దశాబ్దాల క్రితం జరిగిన దేశ విభజన సమయంలో విడిపోయిన స్నేహితులు ఇన్నేళ్లకు మంగళవారం(మార్చి-5,2019) కలుసుకున్నారు. దేశ విభజనకు ముందు ప్రస్�