Home » Parvathipuram Manyam District
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు హల్చల్
టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే వైసీపీకి దీటైన పోటీ ఇవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 3 వేల ఓట్లు వచ్చినా.. ఈ సారి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. కొమరాడ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే ఆరుగురూ చనిపోయారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్�
పార్వతీపురం మన్యం జిల్లాలో గుడిలో గజ్జల శబ్దాలు కలకలం రేపుతున్నాయి. పార్వతీపురంలోని ఇప్పలపోలమ్మ గుడి నుంచి గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి స్థానికులు చెబుతున్నారు. ఆ గజ్జల శబ్దాలు వినేందుకు పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. ఆలయం గోడలకు చెవుల�