Home » Passed Away
దర్శకుడు బోయపాటి శ్రీనుని పరామర్శించిన నందమూరి బాలకృష్ణ..
కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ బుధవారం (నవంబర్ 27)ఉదయం కన్నుమూశారు. 79 ఏళ్ల సుశీల్ కుమార్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ హాస్పటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత నేవీ చీఫ్ గా కార్గ�
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న డాక్టర్ పోలవరపు తులసీదేవి (80) తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి స్థాపంలో కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం న్యూయార్క్లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె మృతిపట్ల
ప్రముఖ తమిళ ఫిల్మ్ డైరక్టర్,నటుడు రాజశేఖర్(62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(సెప్టెంబర్-8,2019)తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రా�
అనారోగ్యంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)ఉదయం కన్నుమూసిన ప్రముఖ న్యాయవాది,మాజీ కేంద్రమంత్రి రామ్ జెఠ్మలానీ(95)కి ప్రధాని మోడీ నివాళులర్పించారు. జెఠ్మలానీ నివాసానాకి వెళ్లిన మోడీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళుర్పించారు. జెఠ్మలానీ కుటుంబసభ్యుల�
భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఆగస్టు 26)రాత్రి కన్నుమూశారు. భట్టాచార్య మృతిపట్ల దేశవ్యాప్తంగా ఐపీఎస�
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నివాసంలో విషాదం చోటు చేసుకుంది. బాలుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శకుంతలమ్మ ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నెల్లూరులోని తిప్పరాజు వారి వీధిలో ఆమె నివాసం �