Home » Passenger train
ప్రమాదం సమయంలో ప్యాసింజర్ రైలు నిడదవోలు నుంచి నర్సాపురం వెళ్తుంది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ వీడియోపై నెటిజెన్లు సదరాగా కామంట్లుకు చేస్తున్నారు. మనిషి సోషల్ యానిమల్ అని ఒక తత్వవేత్త చెప్పాడని, కావును మనుషులతో యానిమల్ ప్రయాణించడంలో తప్పేంటని ఒక నెటిజెన్ కొంటెగా స్పందించారు. మరొక వ్యక్తి స్పందిస్తూ ‘‘ఇదే నిజమైన సమానత్వం’’ అని రాస
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి ఖాజీపేట వెళ్లే ప్యాసింజర్ రైలు బోనకల్లు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాగులవంచ సమీపంలో ఓ గేదెను ఢీకొనడంతో ఇంజన్లో సమస్య తలెత్తింది.