Home » passengers bus
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రయాణికులు మరణించగా మరో 17 మంది తీవ్రంగ�