నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం క్లర్కుగా మారాడు. ఆయనకున్న భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ఇతర ఖైదీలు పని చేసే ఫ్యాక్టరీలు వంటి చోటుకన్నా, సురక్షితమైన పనిని ఆయనకు అప్పగించారు. జైలు బ్యారక్లో ఆయన క్లర్కుగా పని చేస్తారు.
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ కోర్టు.. డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ నుంచి నలుగురు నిర్భయ దోషులు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం దాన్�