Patiala House court

    Sukesh Chandrasekhar: ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చా.. సుకేష్ చంద్రశేఖర్ తాజా ఆరోపణ

    December 20, 2022 / 07:11 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.

    నిర్భయ కేసు : ఆ ముగ్గురిని ఉరితీయొచ్చన్న కేంద్రం

    January 31, 2020 / 07:44 AM IST

    ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.

    జనవరి 22న నిర్భయ రేపిస్టులను ఉరి తీస్తారా? 

    January 8, 2020 / 11:25 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్16,2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత మిగిలిన నలుగురు దోషులకు డెత్ వారంట్ జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా కోర్టు మంగళవారం నిర్భయ దోషులకు మరణ దండన విధించేందుకు 2020 జనవరి, 22వ �

    డిసెంబరు 16న నిర్భయ హంతకులకు ఉరి!: రేపే విచారణ

    December 12, 2019 / 09:42 AM IST

    2012 డిసెంబరు 16న 23ఏళ్ల నిర్భయను అత్యాచారం చేసిన నలుగురిపై రేపు(డిసెంబరు 13)న విచారణ జరగనుంది. పాటియాలా కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తీహార్ జైలు అధికారులు ప్రత్యేక భద్రతలతో వారిని హాజరుపరచనున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ ఉదంత

10TV Telugu News