Home » Patient
కడుపునొప్పితో బాధ పడుతున్న ఓ వ్యక్తి కడుపులో నుంచి వైద్యులు రాఖీలు, ఇయర్ఫోన్లు, స్క్రూలులాంటి 100 వస్తువులను వెలికితీసిన అరుదైన ఉదంతం పంజాబ్ రాష్ట్రంలోని మోగా పట్టణంలో తాజాగా బయటపడింది....
ఇప్పుడన్నీ ఆన్ లైన్ చెల్లింపులు జరుగుతున్నా.. కొందరు ఇంకా కరెన్సీ నోట్లకే ప్రియార్టీ ఇస్తున్నారు. అయితే నోట్ల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మోసపోయినట్లే. ఓ డాక్టర్ దగ్గరకి వచ్చిన పేషెంట్ నకిలీ రూ.500 నోటు అంటగట్టి చిత్తగించాడు. ఈ విషయాన్న�
చాలా సేపటి తర్వాత ఎలుగుబంటి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లడంతో అంబులెన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.
రాజస్థాన్లో విషాదం నెలకొంది. డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.
వరద నీటిలో చిక్కుకున్న ఒక గ్రామంలోని ప్రజలు... తమ ఊరికి చెందిన ఒక రోగిని ఆస్పత్రికి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సొంతంగా బోటు తయారు చేసుకునిన, రోగిని పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అద్భుతం.. సినిమా చూపిస్తూ సర్జరీ చేసిన వైద్యులు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.
లక్ష్మీని ఆసుపత్రిలో చేర్పించిన రోజు ఆమె ఒంటి నిండా బంగారం ఉండగా, తీరా డిశ్చార్జ్ సమయానికి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు నగల దోపిడీ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్లో మహారాష్ట్రలో నమోదైంది.