Home » Patients
నర్సు బాధితుల్లో కొందరు వృద్ధులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఎవరూ చనిపోవడానికి సిద్ధంగా లేరని పేర్కొంది.
పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి.
డాక్టర్ల చేయి చూసి రోగం చెప్పేస్తారు. మందులు రాసి రోగం నయం చేసేస్తారు. కానీ వారి చేతి రాత బాగోదనే విమర్శలు ఉంటాయి. అందుకు కారణాలు తెలుసుకుంటే ఆ విమర్శని వెనక్కి తీసుకుంటారు.
Doctors ChatGPT : ప్రతిరోజూ రోగులకు సంబంధించి అనారోగ్య సమస్యలపై చేదు వార్తలను చెప్పడం వైద్యులకు చాలా పెద్ద సవాలుగా మారుతుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా వైద్యులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.
బ్రిటన్ లో ఓ హాస్పిటల్ పలువురు రోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మెర్రీ క్రిస్మస్ విషెస్ కు బదులుగా క్యాన్సర్ ఉన్నట్లు రోగులకు మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసిన రోగులంతా భయపడ్డారు. క్రిస్మస్ ఈవ్ రోజున యార్క్ షైర్ లోని అస్కర్న్ మెడికల్ ప్ర
కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. రోగులకు పెట్టాల్సిన ఉచిత భోజనం సరఫరా నిలిచిపోయింది. రోగులకు భోజనం అందటంలేదు. దీంతో రోగులు వారి సహాయకులు బయటనుంచే భోజనాలు తెప్పించుకుని తినాల్సిన పరిస్థితి నెలకొంది.
అధికారులు నిర్లక్ష్యం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. విద్యుత్ కోతల సమయంలో కనీసం జనరేటర్ కూడా ఆన్ చేయలేని దుస్థితి నెలకొంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ వల్ల ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సూచనలు మేరకు వైద్యులు కీలక సూచనలు చేశారు.
సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డబ్బులు అడిగారు డాక్టర్. దీంతో మంత్రి హరీశ్ రావు వెంటనే డాక్టర్ పై యాక్షన్ తీసుకున్నారు.
కిడ్నీ రోగులు ఫిట్గా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని తేలికపాటి వ్యాయామాలను చేయటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.