Patna Railway Junction

    Bomb Threat : పట్నా రైల్వే జంక్షన్ కు బాంబు బెదిరింపు

    December 20, 2022 / 12:49 PM IST

    బీహార్ లోని పట్నా రైల్వే జంక్షన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. పట్నా రైల్వే జంక్షన్ లో బాంబు పెట్టామని సోమవారం అగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు.

10TV Telugu News