Home » pavitrotsavalu
తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగే సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా లోని పుణ్యక్షేత్రం అంతర్వేది. ఈ పవిత్రస్థలంలో కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలంలో నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.