Home » pawan kalyan meeting
మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో పవన్ సమావేశం కానున్నారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుండి బయలు దేరనున్నారు.
మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కొంతమంది కార్యకర్తలతో ముచ్చటించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ నేతలు హద్దులు మీరి మాట్లాడు�
తగ్గేదే లే..!
నేడు మంగళగిరికి జనసేనాని పవన్