Home » Pawan Kalyan Video
నేడు కనుమ పర్వదినం కావడంతో పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌస్ లోని గోవులకు.. పూలదండలు వేసి గౌరవించి వాటితో కొంత సమయం గడిపారు. ఆ వీడియోని పవన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పవన్ కల్యాణ్ ఆనాడే ఇండియా, భారత్ మధ్య తేడా ఏంటో చెప్పారని, ఆయన నిజమైన నాయకుడని..
ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని విని పవన్ తట్టుకోలేకపోయారు. దండుపాళ్యం బ్యాచ్ కు, వైసీపీ బ్యాచ్ కు తేడా లేకుండా పోయిందని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.