Home » Pawan kalyan
పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుండి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని అక్కడ వద్దు అని గతంలో పవన్ చెప్పలేదా ? మళ్లీ ఇప్పుడు అక్కడే రాజధాని అంటున్నారని..5 వేల ఎకరాలు మాత్రమే చాలు అనలేదా సూటిగా ప్రశ్నించారాయన. రాజధ�
సీఎం జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొంత సమయం తీసుకుంటామన్నారు. ప్రతి నెలా ప్రకటించిన పథకాలు అనేది ప్రకటనలకు కాదు.. ఆచరణలో కావాలన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోమన్న పవన్.. గత ప్రభ�
టీడీపీ నేత వంగవీటి రాధా..మలికిపురంకు చేరుకున్నారు. మండలంలోని దిండి రిసార్ట్స్లో పవన్ను కలిసేందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే రిసార్ట్స్లో 2019, సెప్టెంబర్ 05వ తేదీ గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సం�
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. వైసీపీపై పవన్ చేస్తున్న విమర్శలను ట్విటర్ వేదికగా ఆయన ఖండించారు.
టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి పవన్ కళ్యాన్ పై తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత�
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్కు బర్త్ డే విషెస్ వెల్లువగా వస్తున్న తరుణంలో చంద్రబాబు ట్వ�
చంద్రబాబు మీద, ఓ కులం మీద కోపంతో జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంగళగిరి
ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో పవన్ది ద
ఏపీ రాజధాని రగడ ఇంకా ఆగడం లేదు. ఏపీ మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి బోత్�