Home » Pay Scale
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలవనుంది. వారందరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు.
ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్, డిక్లరేషన్ పై సీఎం జగన్ సంతకం చేశారు.