Home » PAYMENT
సాధారణంగా హోటల్లో బస చేస్తే గడువు సమయం దాటితే సిబ్బంది ఎలర్ట్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు ఉన్నాడు. రూ.58 లక్షలు బిల్లు చేసి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు మేలుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస�
మా పెళ్లిలో తిన్న కేకు ముక్కకు డబ్బులు పంపించమని పెళ్లికి వచ్చిన స్నేహితుడుకి మెజేస్ పంపించింది వధువు.
Axis Bank : కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్మీరు ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే కార్డు, స్మార్ట్ఫోన్ అవసరం లేదు. కేవలం ఈ వస్తువు ఉంటే చాలు. ప్రస్తుత డిజిటల్ యుగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు బ్యాంకులు వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి. SBI, IC
No cash at toll plazas from 2021 : కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి మార్పులు చేసిన నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి టోల్గేట్ల (Toll Plazas) వద్ద ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి కానుంది. అలాగే ల్యాండ్లైన్ నుంచి మొబైల్కు కాల్ చేసేటప్ప�
ICICI Bank introduces ‘Cardless EMI : కార్డు రహిత EMI సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ICICI వెల్లడించింది. ఈ సదుపాయం ద్వారా బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం పొందిన వినియోగదారులు వ్యాలెట్, కార్డులకు బదులు మొబైల్ ఫోన్, పాన్ లను ఉపయోగించి..నచ్చిన గ్యాడ్జెట్ లు, గృహోపకరణాలను కొన�
AP pensioners Good news : ఏపీలో పెన్షనర్లకు సీఎం వైఎస్ జగన్ తీపికబురు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వారి పెన్షన్లలో విధించిన కోతను మళ్లీ చెల్లించనున్నారు. ఆ నిధులను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. డిసెంబర్ 1న పెన్షన్తో పాటు 50 శ�
ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించడమే కాకుండా..3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించామని సీఎం జగన్ వెల్�
తపాలా శాఖ తమ జీవిత బీమా పాలసీదారులకు శుభవార్త వినిపించింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల గడువును పొడిగించింది. 3 నెలల
క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు ఊపందుకున్న తర్వాత డిజిటల్ వ్యాలెట్లు పెరిగిపోయాయి. పోటీకి తట్టుకోవడానికి ఒకదానికి మించి ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కార్డులు లేదా ఫోన్లు ఉంటే సరిపోతుంది. వీటన్నిటికీ భిన్నంగా అమెజాన్ కొత్త పద్ధతిని త�
ప్రభుత్వం తరపున వాదించడానికి ముకుల్ రోహత్గికి రూ. 5 కోట్లు చెల్లిస్తున్నారని, రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఒక్క న్యాయవాదికి అంత డబ్బు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రముఖ న్యాయవాదులందరినీ జగన్ ప్రభుత్వ�