Home » peddapally
లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. Rahul Gandhi
తాను అంగీకరించకపోవడంతో తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. వారి నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణ హానీ ఉందన్నారు.
బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.
జెడ్పీటీసీ సంధ్య రాణి, టీబీజీ కేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మీ, నాయకులు ఎల్లయ్య, బయ్యపు మనోహర్ రెడ్డిలపై వేటు వేయాలని నిర్ణయించారు.
పెద్దపల్లి పట్టణంలో లారీని ఢీకొని ఒకరు మృతి చెందారు. యూరియా లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తోన్న లారీ రంగంపల్లి దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు.
పెద్దపల్లి జిల్లాలోని అప్పన్నపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి.
పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాలకుర్తికి చెందిన గంగుల శేఖర్.. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం కోసం దళారికి రూ.7 లక్షలు ఇచ్చాడు. ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన శేఖర్.. ఉద్యోగం కో�
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నీటిపై తేలియాడే అత్యాధునిక సోలార్ ప్లాంట్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు. ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రూ.430 కోట్లతో 450 ఎకరాల్�
ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది. పులులు అడవిలోంచి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయపెడుతున్నాయి. సాధుజంతువులపై దాడి చేసి చంపుకుతింటున్నాయి.