Home » Pedestrians
హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద జరిగిన కారు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన తల్లీ కూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొందరి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో మార్నింగ్ వాకర్స్ ఆందోళన �
హైకోర్టు, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కోఠిలో వడగండ్ల వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో దూసుకెళ్తూ అదుపు తప్పిన ఫెరారీ కారు పాదాచారులను ఢీకొట్టింది. కారు ఢీకొని ఏసుబాబు అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ఆస్పత్రికి తరలించారు. మ�