Home » Peerzadiguda
కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు హరీశ్ రావు.
మేడిపల్లి పరిధిలోని, పీర్జాదిగూడ కార్పొరేషన్లోని సాయి ప్రియ సర్కిల్ వద్ద కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడ నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎస్వోటీ పోలీసులు దాడి చేయడం�
ప్రస్తుతం వైద్యం కాస్ట్లీగా మారింది. జ్వరం, జలుబు అని వెళ్లినా ప్రైవేట్ డాక్టర్లు వందలు, వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద జబ్బులకు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మందులు, టెస్టులు, ట్రీట్ మెంట్ పేరుతో పీల్చి పిప్ప