Home » Pegasus Row
దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ(27 అక్టోబర్ 2021) తీర్పు ఇవ్వనుంది.
ఇవాళ(5 ఆగస్ట్ 2021) పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులుతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామ్, శశి కుమార్ సుప్రీంల�
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
ఇజ్రాయెల్ కి చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా కేంద్రమంత్రులు,విపక్ష నేతలు,జడ్జిలు,జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లు హాక్యింగ్ కు గురయ్యాయనే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.