Home » Pelt Stones
తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
పోలీసులపైకి గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వాంటెడ్ క్రిమినల్ పరార్ అయ్యాడు. ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసు టీంపై 50 మందికిపై గా రాళ్లు రువ్వారని పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని వెల్లడిస్తున్నారు. అరెస్టు చేసిన నాసిరుద్దీన్ అల�
యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు