PEMA KHANDU

    మహింద్రా కారులో.. సీఎం స్వయంగా కారు నడుపుతూ.. బురదలో, గతుకుల రోడ్డులో.. ప్రజల కోసం సాహసం

    March 29, 2021 / 12:33 PM IST

    అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు.. తూర్పు అరుణాచల్‌లోని విజయనగర్‌ను సందర్శించారు. ఇది భారతదేశం-మయన్మార్ సరిహద్దు ప్రాంతం.. ఒక మహీంద్రా థార్‌లో ఉంది. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. ఈ మారుమూల కొండ ప్రాంతానికి వెళ్లి అందరి మన్ననలు పొందు�

    అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా

    September 15, 2020 / 09:32 PM IST

    అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు మంగళవారం కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష- RT-PCR చేయించుకోగా పాజిటివ్‌ గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. డాక్టర్ల సూచన ప్రకారం హోం ఐసొలే�

10TV Telugu News