Home » Penamaluru MLA
ముద్దరబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ, ముద్దరబోయిన రాజీపడలేదు. అంతేకాదు.. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారు.
చంద్రబాబు తనకు అన్యాయం చేశారంటూ ఇటీవల ముద్దరబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు.